Advertisement

This old person in vedio is famous by name lorry pentaiya

This old person in vedio is famous by name lorry pentaiya మేడ్చల్ జిల్లా,

*పేట్రేగిపోతున్న భూ భూకాసురులు*

మేడ్చల్ జిల్లా లోని జవహర్ నగర్ లో ప్రభుత్వ భూములను కొందరు కబ్జా చేసి ప్లాట్లు గా తయారు చేసి అమాయక ప్రజలకు విక్రయిస్తున్నారు. జవహర్ నగర్ లోని లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం సమీపం లోని సర్వే నంబర్ 806 లో లారీ పెంటయ్య అనే వ్యక్తి ప్రభుత్వ భూమిని కబ్జా చేసాడు. గతం లో 5 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా పై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడం తో కబ్జా చేసిన వ్యక్తిని అధికారులు హెచ్చరించారు. అయినా అధికారుల మాటను పెడచెవిన పెట్టి ఇష్టాను సారంగా ప్లాట్లను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

pentaiya

Post a Comment

0 Comments